E-Paper
Advertisement

Balakrishna, Pawan Kalyan Family Vote: అటు మంగళగిరిలో పవన్, ఇటు హిందూపురంలో ఓటేసిన బాలయ్య దంపతులు !

Balakrishna, Pawan Kalyan Family Vote: అటు మంగళగిరిలో పవన్, ఇటు హిందూపురంలో ఓటేసిన బాలయ్య దంపతులు !
Advertisement

Balakrishna, Pawan Kalyan Family Vote: ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ దంపతులు హిందూపురం మున్సిపాలిటీ ఆర్టీసీ కాలనీ మూడో వార్డులోని 42వ బూత్‌లో ఓటు వినియోగించుకున్నారు. బాలకృష్ణ దంపతులు పోలింగ్ కేంద్రానికి వచ్చే సమయంలో నందమూరి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లంతా  వెనుదిరిగారు.

Advertisement

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటు వేశారు. లక్మీనరసింహస్వామి కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్య అన్నా‌లెజినోవాతో కలిసి జనసేనాని వచ్చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద కాస్త తోపులాట జరిగింది. పవన్ చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓటర్లను అదుపు చేయడం కాస్త ఇబ్బందిగా మారింది.

Also Read: AP: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..

Advertisement

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×