BigTV English

AP Elections 2024: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..!

AP Elections 2024: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..!

Andhra Pradesh Elections 2024 Polling Details: ఏపీలో పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో భారీగా క్యూలైన్లలో ఓటర్లు నిల్చున్నారు. దీంతో అర్ధరాత్రి 12 గంటలు దాటినా కొన్ని చోట్లా ఓటింగ్ జరిగింది. ఈసీ అధికారుల అంచనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల వరకు సుమారుగా 78.36 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం, జిల్లాల వారీగా పోలింగ్ శాతంపై అధికారుల అంచనా వివరాలు..


ర్యాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..

ఉదయం 9 గంటల వరకు – 9.21 శాతం పోలింగ్ నమోదు
ఉదయం 11 గంటల వరకు – 23.04 శాతం పోలింగ్ నమోదు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు – 40.26 శాతం పోలింగ్ నమోదు
మధ్యాహ్నం 3 గంటల వరకు – 55.49 శాతం పోలింగ్ నమోదు
సాయంత్రం 5 గంటల వరకు – 67.99 శాతం పోలింగ్ నమోదు
అర్ధరాత్రి 12 గంటల వరకు – 78.36 శాతం పోలింగ్ నమోదు( అధికారుల అంచనా)


Also Read: డిప్యూటీ సీఎం మాట, పోలీసులు పట్టించుకోవట్లేదట.

జిల్లాల వారీగా పోలింగ్ శాతంపై అధికారుల అంచనా వివరాలు..

చిత్తూరు – 82.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
అనంతపురం – 79.25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
బాపట్ల – 82.33 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
కోనసీమ – 83.19 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
అల్లూరి – 63.19 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
ప్రకాశం – 8240 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
నెల్లూరు – 78.10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
తిరుపతి – 76.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
తూర్పు గోదావరి – 79.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
ఏలూరు – 83.04 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
సత్యసాయి – 82.77 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
పార్వతీపురం – 75.24 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

Also Read: నంద్యాలలో అర్థరాత్రి, అఖిలప్రియ బాడీగార్డుపై మర్డర్ ప్లాన్..

శ్రీకాకుళం – 75.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
అనకాపల్లి – 81.63 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
అన్నమయ్య – 76.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
నంద్యాల – 80.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
ఎన్టీఆర్ – 78.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
ఏలూరు – 83.04 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
విశాఖపట్నం – 65.50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
గుంటూరు – 75.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
వైఎస్సార్ – 78.71 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
కాకినాడ – 76.37 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
విజయనగరం – 79.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
కర్నూలు – 75.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
కృష్ణ – 82.20 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.
పశ్చిమ గోదావరి – 81.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఈసీ వెల్లడించాల్సి ఉంది.

Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×