BigTV English

KA Paul Vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్.. సంచలన వ్యాఖ్యలు!

KA Paul Vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్.. సంచలన వ్యాఖ్యలు!

KA Paul Vote in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏపీలో ఉదయం 9 గంటలకు 9.01 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.


కడపలో అత్యధికంగా, గుంటూరులో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయినట్టు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 9.27 శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10, పులివెందులలో 12.44 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వివరించారు.

విశాఖ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేఏ పాల్. కేంద్రాల వద్ద ఓటర్లను చూసి ఆయన ఉబ్బితబ్బిబయ్యారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ప్రజాస్వామ్యంలో ఇదే చివరి ఎన్నికలని కొందరు అంటున్నారని తెలిపారు కేఏపాల్. యూత్, చదువుకున్నవారు అధికంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు.


Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

రండి.. మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. నచ్చినవారికి వేయాలని చెబుతూనే క్రిమినల్స్‌కు ఓటు వేయవద్దని మనసులోని మాట బయటపెట్టారు కేఏ పాల్. విశాఖ ఎంపీ, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.

Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×