E-Paper
Advertisement

Chandrababu Meeting with Modi : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ

Chandrababu Meeting with Modi : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ

CM Chandrababu Meeting with Modi(Andhra politics news): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఆయన నేడు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి కేంద్రం నుంచి అందించే ఆర్థిక సహాయంతో పాటు.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించారు.

ప్రధానితో భేటీకంటే ముందు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు. కాగా.. మధ్యాహ్నం కేంద్రమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో పాటు నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ లతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×