E-Paper
Advertisement

Chandrababu Meeting with Modi : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ

Chandrababu Meeting with Modi : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ
Advertisement

CM Chandrababu Meeting with Modi(Andhra politics news): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఆయన నేడు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి కేంద్రం నుంచి అందించే ఆర్థిక సహాయంతో పాటు.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించారు.

ప్రధానితో భేటీకంటే ముందు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు. కాగా.. మధ్యాహ్నం కేంద్రమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో పాటు నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ లతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×