BigTV English

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..
Advertisement


Telangana BJP Leaders: బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనలో.. ఇద్దరు బిజేపీ నేతల మద్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని రామచంద్రరావు పరామర్శిస్తున్న సందర్బంలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్, ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన గోమాసి శ్రీనివాస్ గొడవ పడ్డారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత అరేయ్ అని తిట్టడంతో తీవ్రస్థాయిలో మండిపడిన శ్రీనివాస్.. మాజీ వెంకటేష్‌ను గుడ్డలు ఊడ తీసి కొడతామన్నాడు. దీంతో ఇద్దరి మద్య వివాదం ఏర్పడింది. ఆదర్శనీయంగా ఉండవలసిన నాయకులు ఇలా గొడవ పడడంతో బీజేపీ వర్గాలలో చర్చనీయ అంశంగా మారింది.


Related News

Crime News:టిఫిన్ కోసం వెళ్లిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన దుండగుడు.. తెనాలిలో దారుణం

Mother Kills Children: దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య, కారణం ఇదేనా?

Robbery: మారణాయుధాలతో దొంగల హల్‌చల్.. ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ..

Robbery: హైదరాబాద్‌లో ముసుగు దొంగలు హల్‌చల్.. కొంపల్లిలో మూడు ఇళ్లల్లోకి చొరబడి..

Mahabubabad: బస్సు బోల్తాపడి.. 30 మందికి పైగా.. మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం

Hanumakonda: హనుమకొండ కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం..

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి

Big Stories

×