E-Paper
Advertisement

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..
Advertisement

Telangana BJP Leaders: బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనలో.. ఇద్దరు బిజేపీ నేతల మద్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని రామచంద్రరావు పరామర్శిస్తున్న సందర్బంలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్, ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన గోమాసి శ్రీనివాస్ గొడవ పడ్డారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత అరేయ్ అని తిట్టడంతో తీవ్రస్థాయిలో మండిపడిన శ్రీనివాస్.. మాజీ వెంకటేష్‌ను గుడ్డలు ఊడ తీసి కొడతామన్నాడు. దీంతో ఇద్దరి మద్య వివాదం ఏర్పడింది. ఆదర్శనీయంగా ఉండవలసిన నాయకులు ఇలా గొడవ పడడంతో బీజేపీ వర్గాలలో చర్చనీయ అంశంగా మారింది.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×