BigTV English

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..
AP Congress News

AP Congress News(AP politics):

ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ ఆంధ్రరత్న భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించనుంది. పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రత్యేకహోదా, విభజన హామీలు, సీపీఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పథకాలను మేనిఫేస్టోలో పెట్టేలా సూచనలు కమిటీ చేయనుంది.


మరోవైపు.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు కలిశాయి. తమ సమస్యలను వివరిస్తూ మేనిఫెస్టోలో అంశాలను పెట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో గ్యారెంటీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కమిటీ నివేదకను షర్మిల పరిశీలించనున్నారు. మార్పులు చేర్పుల అనంతరం ఏఐసీసీకి మేనిఫెస్టో నివేదక అందజేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ చేత మేనిఫెస్టో, హమీలపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ నేతలు భావిస్తున్నారు.

AP Congress, Apcc chief Ys Sharmila, Congress manifesto committee,


Related News

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Payyavula Vs Botsa: మండలిలో పీఆర్సీ రచ్చ.. వాకౌట్ చేసిన వైసీపీ, మంత్రి పయ్యావుల ఏమన్నారు?

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Big Stories

×