E-Paper
Advertisement

liquor Prices: మందుబాబులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు.. క్వార్టర్ ధర రూ. 80?

liquor Prices: మందుబాబులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు.. క్వార్టర్ ధర రూ. 80?
Advertisement

AP Govt. to reduce liquor Prices: ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందిస్తున్నది. నూతన పాలసీలో మద్యం ధరలను భారీగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ను కేవలం రూ. 80 నుంచి రూ. 90 కు విక్రయించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధర తగ్గినా కూడా నాణ్యత మాత్రం బాగుండేలా చర్యలు తీసుకోనున్నారని సమాచారం. తక్కువ ధర కేటగిరీలో గత ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ను రూ. 200 వరకు విక్రయించిన విషయం తెలిసిందే.

Also Read: జగన్ అబద్ధాలు ఆడొద్దు.. మేం నీ సెక్యూరిటీని తగ్గించామా..? నిజం చెప్పు: అనిత

Advertisement

అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నది. ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. కాగా, ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు.. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించనున్నారు. మద్యం కొనుగోళ్లపై ఆయా కంపెనీలతోనూ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చలు జరిపారు. అన్ని రకాల ఎంఎన్ సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల చివరి వరకు లేదా వచేచ నెలలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×