BigTV English
Advertisement

AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి అధికారికంగా అంత్యక్రియలు

AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి అధికారికంగా అంత్యక్రియలు

AP Govt latest news(Andhra pradesh today news): బ్రెయిన్ డెడ్ అయి అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగానే మార్గమదర్శకాలను కూడా విడుదల చేసింది. అవయవ దానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుప్రతిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్‌కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


అంతే కాకుండా జీవన్మృతుడికి సంబంధించిన భౌతిక కాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని.. అంత్యక్రియలు కూడా ప్రభుత్వం తరపున నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపింది. అంత్యక్రియలకు 10 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరుఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని తెలిపింది.

 


Related News

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Big Stories

×