E-Paper
Advertisement

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత
Advertisement

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నరక్తిగా పేరుగాంచిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె.. డిల్లీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి.. ఏపీలోని మదనపల్లెలో 1940లో జన్మించారు. 1968లో పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రప్రభుత్వం యామినీని ఘనంగా సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా యామినీ సేవలందించారు.

Also Read: నంద్యాలలోని ఓ స్కూల్‌లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

Advertisement

అదేవిధంగా ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ ను స్థాపించి ఎంతోమంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ అనే పుస్తకాన్ని కూడా యామినీ రచించారు.

Tags

Related News

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×