E-Paper
Advertisement

Kadambari Jethwani Case : జత్వానీ కేసులో విద్యాసాగర్ కు ఎదురు దెబ్బ

Kadambari Jethwani Case : జత్వానీ కేసులో విద్యాసాగర్ కు ఎదురు దెబ్బ
Advertisement

Kadambari Jethwani Case :

⦿ జత్వానీ కేసులో విద్యాసాగర్ కు ఎదురు దెబ్బ
⦿ ఉత్తర్వులపై సవాల్ చేసిన విద్యాసాగర్
⦿ పోలీసులు మార్గదర్శకాలు పాటించలేదు
⦿ అరెస్టుకు కారణాలు వివరించలేదు
⦿ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యాసాగర్
⦿ సోమవారం విచారణకు వచ్చిన పిటిషన్
⦿ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టీకరణ

Advertisement

అమరావతి, స్వేచ్ఛ : ముంబాయి నటి జత్వానీ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత
నటి జెత్వానీ ఇచ్చిన పిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను గతంలో హైకోర్టులో విద్యాసాగర్ సవాల్ చేశారు. విద్యాసాగర్‌ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.

కోర్టులో విచారణ
కాగా.. తనకు విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై గతవారం హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో విద్యాసాగర్‌ తరఫున టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్‌ అరెస్టు విషయంలో చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదని, అరెస్టుకు కారణాలను ఆయనకు వివరించలేదని.. బంధువులకు తెలియజేయలేదని తెలిపారు. అరెస్టుకు కారణాలను రిమాండ్‌కు ముందు ఆయనకు అందజేశారని వాటిని కొట్టివేయాలని కోరారు.

Advertisement

నిబంధనల ప్రకారమే.. 

కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్‌ ఆర్డర్‌పై పిటిషనర్‌ సంతకం కూడా చేశారని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు.ఈ కేసుకు సంబంధించి వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం .. విద్యాసాగర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.

ALSO READ : జనసేన లోకి విడదల రజినీ? బాలినేనితో రాయబారం నిజమేనా? జగన్ కు షాక్ తగిలేనా?

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×