BigTV English

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..
Chandrababu latest news

Chandrababu delhi tour updates(Andhra pradesh political news today):

ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.


ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతో పాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది.

ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయంగా కలిసి.. దొంగ ఓట్ల చేర్పు, టీడీపీ ఓట్ల తొలగింపుపై.. అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×