BigTV English

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..

Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..
Chandrababu latest news

Chandrababu delhi tour updates(Andhra pradesh political news today):

ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.


ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతో పాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది.

ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను స్వయంగా కలిసి.. దొంగ ఓట్ల చేర్పు, టీడీపీ ఓట్ల తొలగింపుపై.. అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.


Related News

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

Big Stories

×