BigTV English

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: విజయవాడలోని గుణదల మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


చంద్రబాబు దంపతులు తొలితగా విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో వర్ల రామయ్య, దేవినేని ఉమ,జవహర్‌, కొల్లు రవీంద్ర, అశోక్‌ బాబు, నాగుల్‌ మీరా పాల్గొన్నారు.


Related News

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Big Stories

×