BigTV English

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: మేరీ మాత ఆలయంలో చంద్రబాబు దంపతుల ప్రార్థనలు

Chandrababu: విజయవాడలోని గుణదల మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


చంద్రబాబు దంపతులు తొలితగా విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో వర్ల రామయ్య, దేవినేని ఉమ,జవహర్‌, కొల్లు రవీంద్ర, అశోక్‌ బాబు, నాగుల్‌ మీరా పాల్గొన్నారు.


Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×