E-Paper
Advertisement

Chandrababu Naidu : బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..

Chandrababu Naidu : బెజవాడలో భారీ బైక్‌ ర్యాలీ.. చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ..
Advertisement
Chandrababu Naidu news today

Chandrababu Naidu news today(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత విజయవాడకు వచ్చారు. ఇక్కడ పార్టీ అధినేతకు తెలుగుదేశం శ్రేణులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అడుగడుగునా బాబుకు ఘనస్వాగతం లభించింది.

తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోగానే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కొంతమంది సీనియర్‌ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి.

Advertisement

టీడీపీ ర్యాలీ సమయంలో గన్నవరం ఎయిర్ పోర్ట్, జాతీయ రహదారి పరిసరాల్లో పోలీసులు భారీగా మొహరించారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ టీడీపీ కార్యకర్తలను నిలువరించే పోలీసులు యత్నించారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా టీడీపీ కార్యకర్తలు ముందుకు కదిలారు.

టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యూత్ భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పూల వర్షంతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×