E-Paper
Advertisement

Chandrababu : అరకు కాఫీని నేనే పరిచయం చేశా.. ఇక్కడ పంటలకు మద్దతు ధర చెల్లించాలి..

Chandrababu : అరకులో ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎన్నో రకాలు కాఫీలు ఉన్నా అరకు కాఫీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోస్‌లో కూడా అరకు కాఫీని పరిచయం చేశాం అని ఆయన గుర్తు చేశారు. నమ్మించి ప్రజలను జగన్ మోసం చేశాడు అని ఆరోపించారు. నిత్యవసర ధరలు అడ్డగోలుగా పెంచి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు.

Chandrababu : అరకు కాఫీని నేనే పరిచయం చేశా.. ఇక్కడ పంటలకు మద్దతు ధర చెల్లించాలి..
Advertisement
Chandrababu

Chandrababu : అరకులో ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలన్నారు. ప్రపంచంలో ఎన్నో రకాలు కాఫీలు ఉన్నా అరకు కాఫీకి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోస్‌లో కూడా అరకు కాఫీని పరిచయం చేశామని గుర్తు చేశారు. ప్రకృతి రమణీయతకు మారు పేరు అరకు అని పేర్కొన్నారు. అయితే అరకు‌లో పండే పంటలకు సరైన మద్దతు ధర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.

నమ్మించి ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. నిత్యవసర ధరలు అడ్డగోలుగా పెంచి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. బటన్ నొక్కడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శలు గుప్పించారు. గిరిజన పిల్లలు చదువుకోవడం జగన్‌కి ఇష్టం లేదన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం గంజాయిని పరిచయం చేసిందని విమర్శించారు.

Advertisement

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×