E-Paper
Advertisement

Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..

Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..
chandrababu speech

Chandrababu naidu latest news(AP politics) : YCP అంటే కరప్షన్‌.. TDP అంటే డెవలప్మెంట్‌ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త డెఫినేషన్‌ చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన బాబు.. మచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. నందికొట్కూరులో రోడ్‌ షోలో జగన్‌పై విరుచుకుపడ్డారు. కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త విద్యుత్‌ పాలసీతో పాటు 3 సిలిండర్లు ఇస్తామన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.

రాయలసీమ కోసం జగన్‌ ఏనాడైనా పనిచేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సీమలో రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని.. సీమ ద్రోహి జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ.2వేల కోట్లేనని చెప్పారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ.. 3 రాజధానులు కడతారా? అని నిలదీశారు. ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు అంటున్నారని మండిపడ్డారు.

జగన్ బటన్‌ నొక్కడం కాదు.. బటన్‌ బుక్కుడు ఎక్కువైంది అంటూ పంచ్‌లు వేశారు. విద్యుత్‌ ఛార్జీలు ఇప్పటికే 8 సార్లు పెంచారని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని.. పాత మద్యం విధానం తెచ్చి లిక్కర్ రేట్ తగ్గిస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. 20 లక్షలకుపైగా ఉద్యోగాలు.. ఇలా అనేక హామీలు గుప్పించారు చంద్రబాబు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×