E-Paper
Advertisement

Srisailam Jalaharathi: శ్రీశైలంలో మల్లన్న దర్శనం.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

Srisailam Jalaharathi: శ్రీశైలంలో మల్లన్న దర్శనం.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu Darshnam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శ్రీశైలం లోని మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లా వెళ్లారు. గుండుమల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకోనున్నారు.

అనంతపురం పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని గురువారం ఉదయం తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. సంప్రదాయ దస్తులు ధరించిన సీఎం చంద్రబాబు తొలుత శ్రీశైలం వెళ్లారు. మార్గ మధ్యలో ఆగి, దేవాలయ అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. ఆలయం వద్దకు చేరుకోగానే వేద పండితులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

Advertisement

ALSO READ: జగన్‌ని వెంటాడుతున్న భయం, ఈసారి..

అక్కడి నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత స్థానిక టీడీపీ నేతలతో కాసేపు మాట్లాడారు సీఎం చంద్రబాబు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా హెలికాఫ్టర్‌‌‌‌‌‌లో అనంతపురానికి చేరుకున్నారు.

Advertisement

మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. పార్టీ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నేరుగా విజయవాడకు చేరుకుంటారు సీఎం చంద్రబాబునాయుడు.

 

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×