BigTV English
Advertisement

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?

Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయలు దేరారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. సాయంత్రం 5:03 కి విమానం ఎక్కారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. సీఎంకు సెండాఫ్ పలికిన అధికారులు రిటర్న్ అయ్యారు. కట్ చేస్తే…


ఢిల్లీ వెళ్లాల్సిన ఆ విమానం తిరిగి 5:26 కల్లా మళ్లీ గన్నవరం విమానాశ్రయంలోనే ల్యాండైంది. ఈసారి ఎమెర్జెన్సీ ల్యాండ్. విషయం తెలిసి అంతా హడలిపోయారు.

విమానంలో సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిలు ఉన్నారు.


ఫ్లైట్ గన్నవరం నుంచి బయలు దేరాక.. విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించారు పైలైట్. వెంటనే రిటర్న్ తీసుకుని.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విమానంలో లోపం ఇప్పటికిప్పుడు సరిదిద్దే సమస్య కాకపోవడంతో తాడేపల్లికి తిరిగి వెళ్లిపోయారు సీఎం జగన్. సోమవారం నాటి ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.

సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని సెక్యూరిటీ వింగ్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే విచారణకు ఆదేశించింది. విమానంలో ఏసీ పని చేయట్లేదని తెలుస్తోంది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×