BigTV English
Advertisement

CM Jagan Mohan Reddy : వ్యూహాత్మకంగా సీఎం జగన్.. ఆ మంత్రులకు స్థాన చలనం..?

CM Jagan Mohan Reddy : వ్యూహాత్మకంగా సీఎం జగన్.. ఆ మంత్రులకు స్థాన చలనం..?

CM Jagan Mohan Reddy : రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను మార్చిన సీఎం.. సొంత పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకి కూడా షాక్‌ ఇస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.


మొన్న విడదల రజిని, మేరుగ నాగార్జున, ఆదిములపు సురేష్‌లకు స్థాన చలనం కల్పించిన జగన్.. ఇవ్వాళ రేపట్లో జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, విశ్వరూప్, దాడిశెట్టి రాజాల స్థానాలు మార్చే అవకాశం కనిపిస్తోంది.

మొత్తంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. వై నాట్ 175 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ మొదలయ్యింది. ఎమ్మెల్యేలకు కాదు మంత్రులకు కూడా స్థాన చలనం కల్పించడంతో ఏపీ రాజకీయాలు హాట్‌గా మారాయి.


Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×