BigTV English

CM Jagan Mohan Reddy : వ్యూహాత్మకంగా సీఎం జగన్.. ఆ మంత్రులకు స్థాన చలనం..?

CM Jagan Mohan Reddy : వ్యూహాత్మకంగా సీఎం జగన్.. ఆ మంత్రులకు స్థాన చలనం..?

CM Jagan Mohan Reddy : రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను మార్చిన సీఎం.. సొంత పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకి కూడా షాక్‌ ఇస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.


మొన్న విడదల రజిని, మేరుగ నాగార్జున, ఆదిములపు సురేష్‌లకు స్థాన చలనం కల్పించిన జగన్.. ఇవ్వాళ రేపట్లో జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, విశ్వరూప్, దాడిశెట్టి రాజాల స్థానాలు మార్చే అవకాశం కనిపిస్తోంది.

మొత్తంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. వై నాట్ 175 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ మొదలయ్యింది. ఎమ్మెల్యేలకు కాదు మంత్రులకు కూడా స్థాన చలనం కల్పించడంతో ఏపీ రాజకీయాలు హాట్‌గా మారాయి.


Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×