BigTV English

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఆకివీడు, నిడమర్రు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తొలిరోజు నుంచే రూ. కోట్లల్లో నగదు చేతులు మారుతోంది. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో కూడా కోడి పందేలు, గుండాట, జూదం జోరుగా సాగుతున్నాయి.


ఇక సీసలిలో కోడి పందేల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజు, చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. క్రికెట్ మైదానాన్ని తలపించేలా పందేల వీక్షణకు గ్యాలరీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.


Tags

Related News

TTD 2026 Calendars: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి.. టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

Andhra Pradesh Investment: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

AP Weather Alert: ఏపీపై ద్రోణి ఎఫెక్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

AP Roads: రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు మంజూరు

Simhachalam Appanna: సింహాద్రి అప్పన్న ఆభరణాలు ఏమయ్యాయి.. ఏఈవో, ప్రధానార్చకులకు నోటీసులు

Nara Lokesh: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మాటనిలబెట్టుకున్న మంత్రి లోకేశ్!

Jagan Tour: జగన్‌ నర్సీపట్నం టూర్‌.. పోలీసులు పర్మీషన్.. వార్నింగ్‌తో వెళ్తారా? డ్రాపవుతారా?

YS Jagan: వైఎస్ జగన్‌కు పోలీసులు షాక్.. విశాఖ రోడ్ షోకి నో పర్మిషన్

Big Stories

×