BigTV English

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఆకివీడు, నిడమర్రు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తొలిరోజు నుంచే రూ. కోట్లల్లో నగదు చేతులు మారుతోంది. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో కూడా కోడి పందేలు, గుండాట, జూదం జోరుగా సాగుతున్నాయి.


ఇక సీసలిలో కోడి పందేల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజు, చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. క్రికెట్ మైదానాన్ని తలపించేలా పందేల వీక్షణకు గ్యాలరీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.


Tags

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×