E-Paper
Advertisement

Sankranti Celebrations : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు!

Sankranti Celebrations : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు!
Advertisement

Sankranti Celebrations : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్ధానిక మహిళలు ఈ పోటీలలో పాల్గొని రంగవల్లులు వేశారు.

ఈ తెల్లవారుజామున భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×