BigTV English
Advertisement

TTD Trust: టీటీడీ ట్రస్టుకు రూ.43 లక్షల విరాళం.. ఈవోకు డీడీ అందజేసీన దాత..

TTD Trust: టీటీడీ ట్రస్టుకు రూ.43 లక్షల విరాళం.. ఈవోకు డీడీ అందజేసీన దాత..

Donation to TTD Trust: బెంగళూరుకు చెందినటువంటి యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందజేశారు.


తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళంకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 33. 33 లక్షలు అందజేశారు. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ. 10.11 లక్షలు అందజేసినట్లు ప్రకటించారు.

భీష్మ ఏకాదశి ప‌ర్వదినం సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం టీటీడీ చేప‌ట్టిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భ‌క్తిభావాన్ని పంచింది. ఈ కార్యక్రమంలో భక్తులు నేరుగా పాల్గొన్నారు.


Read More: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..

వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కోగంటి రామానుజాచార్యులు, మారుతి, అనంతగోపాలకృష్ణ అఖండ పారాయణం చేశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం లో ఉన్నటువంటి 108 శ్లోకాలను మూడు సార్లు పారాయణం చేసి వినిపించారు.

Tags

Related News

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

Big Stories

×