E-Paper
Advertisement

Duvvada – Divvala: తిరుమలలో దువ్వాడ, దివ్వెల మాధురి.. ఈసారి అలా..

Duvvada – Divvala: తిరుమలలో దువ్వాడ, దివ్వెల మాధురి.. ఈసారి అలా..
Advertisement

Duvvada – Divvala: రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురి అంటే తెలియని వారే ఉండరు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయరంగంలో కంటే, దివ్వెలా మాధురితో జతకట్టిన సమయంలోనే రాష్ట్రస్థాయిలో పాపులారిటీ పెంచుకున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం తెరమీదికి వచ్చిన సమయంలో దివ్వెలా మాధురి ఎంటరయ్యారు. అప్పటినుండి వీరిద్దరూ జంటగానే పలు ఛానల్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ బంధానికి సంబంధించి ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు గతంలో తిరుమల పర్యటన సమయంలో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే వివాహం చేసుకోనున్నట్లు మాధురి ప్రకటించారు.

Advertisement

అలాగే తిరుమలలో ఫోటోషూట్ జరుపుకున్నారన్న ఆరోపణలతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు కూడా నమోదు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డేను మాధురి ఘనంగా నిర్వహించగా, అంతే స్థాయిలో మాధురి పుట్టినరోజును కూడా శ్రీనివాస్ నిర్వహించారు. ఇలా ఈ జంట ఎక్కడికి వెళ్లినా వార్తల్లో నిలవడం విశేషం.

Also Read: Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి రోజుకు వేలల్లో కాల్స్.. లిఫ్ట్ చేస్తే అంతే సంగతులట

Advertisement

శనివారం మరో మారు ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్న సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురిలు జంటగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ప్రసాదాన్ని వారు స్వీకరించారు. అయితే గతంలో పలు వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో, ఈసారి మీరు తిరుమల పర్యటనలో ఎటువంటి కామెంట్స్ చేయకుండా వెను తిరిగారు. తాము కేవలం శ్రీవారి దర్శనం కోసం వచ్చామని బదులిచ్చిన ఈ జంట, మీడియాతో మాట్లాడేందుకు కూడా విముఖత వ్యక్తం చేశారు.

Related News

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

Big Stories

Advertisement
×