E-Paper
Advertisement

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..

Election Commission : ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..
Latest news in andhra pradesh

Election Commission in AP(Latest news in Andhra Pradesh):

ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.

గతంలో ఆర్‌ వోగా పని చేసిన గిరీషా.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దర్యాప్తులో 30 వేల కార్డులు డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేసినట్టు అధికారులు నిర్ధారణకు రావడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ఈ కేసు వాపస్‌ తీసుకోవాలని ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేసు వాపస్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×