BigTV English
Advertisement

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..

Election Commission : ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..
Latest news in andhra pradesh

Election Commission in AP(Latest news in Andhra Pradesh):

ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.


గతంలో ఆర్‌ వోగా పని చేసిన గిరీషా.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దర్యాప్తులో 30 వేల కార్డులు డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేసినట్టు అధికారులు నిర్ధారణకు రావడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ఈ కేసు వాపస్‌ తీసుకోవాలని ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేసు వాపస్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.


Related News

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Big Stories

×