E-Paper
Advertisement

Anakapalli: అనకాపల్లిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య.. కారణమిదేనా?

Anakapalli: అనకాపల్లిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య.. కారణమిదేనా?
Advertisement

Anakapalli: అనకాపల్లి పట్నంలో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11-12 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు కొడగలి శివరామకృష్ణ(40) తన భార్య, ముగ్గురు కుమార్తెలతో సైనేడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య మాధవి (38), కుమార్తెలు వేద వైష్ణవి(16), జాహ్నవి లక్ష్మి (13) మృతి చెందారు. చిన్న కుమార్తె కుసుమ ప్రియ (9) అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే వారి ఆత్మహత్యకు కారణమని స్థానికులు పోలీసులకు తెలిపారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×