E-Paper
Advertisement

Miss Vizag Nakshatra shocking issues reveals: మిస్ వైజాగ్ నక్షత్ర.. న్యూట్విస్ట్, కనిపించని భర్త-ప్రియురాలు.. వెనుక ఆ నేత?

Miss Vizag Nakshatra shocking issues reveals: మిస్ వైజాగ్ నక్షత్ర.. న్యూట్విస్ట్, కనిపించని భర్త-ప్రియురాలు.. వెనుక ఆ నేత?
Advertisement

Visakha Miss Vizag Nakshatra shocking issues reveals: మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను బయట పెట్టిందామె. భర్త వెంకటసాయి తేజ- ప్రియురాలు వంశీ కనిపించలేదని ఆరోపించారు. అంతేకాదు దీనికి వెనుక రాజకీయ నేత ఉన్నారని కుండబద్దలు కొట్టేశారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అందుకు తనకు న్యాయం జరగలేదని ఆరోపించారామె. అసలే ఏం జరుగుతోంది?

శుక్రవారం ఉదయం ఓ ఛానెల్‌తో మాట్లాడిన నక్షత్ర, తన భర్త, ప్రియురాలు మిస్సింగ్‌ వెనుక ఒక రాజకీయ నేత ఉన్నారని ఆరోపించారు. తన భర్త ప్రియురాలి పేరు వంశీ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు సొంతూరు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అని వెల్లడించారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తని తెలిపింది. అందువల్లే తనకు న్యాయం జరగలేదన్నది నక్షత్ర మాట.

Advertisement

గురువారం ఇష్యూ తర్వాత తన భర్త సాయితేజ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించింది నక్షత్ర. రాజకీయ పలుకుబడి ఉండడం వల్లే తనకు అన్యాయం జరుగుతోందని వాపోయింది. తన భర్త-వంశీ కలిసే ఉన్నారని అంటోంది నక్షత్ర. సాయంత్రం పోలీసులు సాయి తేజ, ఆమె ప్రియురాలిని ఇక్కడ నుంచి తీసుకెళ్లారని తెలిపింది. తాను స్టేషన్‌కు వెళ్లి అడిగితే ఇక్కడకు ఎవరు రాలేదని అంటున్నారని వాపోయింది.

ALSO READ: మిస్ వైజాగ్ నక్షత్ర, ఇంటి పోరు.. భర్త ఇంటి వద్ద ఆందోళన

Advertisement

గురువారం తెలుగు ఛానెళ్లలో మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర వ్యవహరం తీవ్రదుమారం రేపింది. ఈ నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నక్షత్ర తనను నాలుగేళ్లగా డబ్బుల కోసం వేధిస్తోంద ని ఆరోపించాడు ఆమె భర్త. తాము విడిపోయిన నాలుగేళ్లు అవుతుందన్నాడు. మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందన్నది వెంకటసాయి తేజ. త్వరలో ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పు కొచ్చాడు. దీనిపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? రానున్న రోజుల్లో నక్షత్ర ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

 

 

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×