E-Paper
Advertisement

Visakha Agency: విశాఖ మన్యం.. అంతు చిక్కని వ్యాధి, ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Visakha Agency: విశాఖ మన్యం.. అంతు చిక్కని వ్యాధి, ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Advertisement

Visakha Agency: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో ఏం జరుగుతోంది? ఎందుకు ఒకే కుటుంబంలో నలుగురు అంతు చిక్కని వ్యాధితో మృతి వెనుక కారణమేంటి? ఏదైనా వ్యాధి ప్రబలిందా? అనారోగ్యం కారణం గానే నలుగురు మరణించారా? దీనికి వైద్యులు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు మన్యంవాసులను వెంటాడుతున్నాయి.

గడిచిన 10 రోజులుగా భారీ వర్షాలు ఉమ్మడి విశాఖ ఏజెన్సీని కుదిపేశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. కొన్ని చోట్ల వంతెనలు తెగిపోయాయి. దీని కారణంగా గూడెం కొత్త వీధి మండలంలోని కొన్నిగ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అక్కడికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి అక్కడ వర్షాలు కుమ్మేశాయని అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు.

Advertisement

ALSO READ: మందుబాబులకు భారీ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..

ఇదిలావుండగా చింతపల్లి మండలం పెదబరడలో అంతు చిక్కని వ్యాధితో ఒక కుటుంబంలో తప్పించి రోజు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు విరోచనాలతో వారంతా ఆసుపత్రిలో చేరారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించారు.

Advertisement

అందరూ ఒకే లక్షణాలతో చనిపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధిని కనుక్కోలేక పోయారని అంటున్నారు. దీంతో ఆ గ్రామంలో ఏం జరుగుతుందోనన్న చర్చ జోరందుకుంది. ఇటీవల పడిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలోని కొండ ప్రాంతాల నుంచి వాటర్ వచ్చిందని, ఆ నీటిని తాగడంవల్లే ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నారు. వెంటనే పెదబరడ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నది గ్రామస్తుల డిమాండ్.

 

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×