E-Paper
Advertisement

Vijayawada Girl Kidnap: సినిమాను తలపించేలా.. కూతురి కిడ్నాప్‌కు తల్లి ఎర

Vijayawada Girl Kidnap: సినిమాను తలపించేలా.. కూతురి కిడ్నాప్‌కు తల్లి ఎర
Advertisement

Vijayawada Girl Kidnap: గుంటూరులో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్ సోమవారం కలకలం రేపింది. కిడ్నాపర్లు బాలికకు చెప్పిన కట్టుకథ, గుంటూరు నుంచి విజయవాడ వరకు తరలించిన విధానం.. అక్కడ కిడ్నాపర్ల నుంచి బాలిక తప్పించుకున్న తీరు.. ఇలా అంతా సినిమాను తలపించింది. చివరికి బాలిక క్షేమంగా తన ఇంటికి చేరుకుంది.

గుంటూరులోని వెంగళరావు​ నగర్‌లో 12 ఏళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 11 ఇంట్లో ఆ అమ్మాయి మాత్రమే ఉంది. ఆ సమయంలో కారులో వచ్చిన దుండగులు.. బాలిక తల్లికి యాక్సిడెంట్ జరిగిందని.. గాయాలతో కొట్టుమిట్టాడుతుందని.. వెంటనే తనను చూడాలనుకుంటుందని ఆమెకు చెప్పారు. దుండగుల మాటలు నమ్మిన చిన్నారి వారితో వెళ్లింది. కారులో ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లారు.

Advertisement

అక్కడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గరకు వెళ్లేసరికి బాలికకు మెలుకువ వచ్చింది. దుండగులు భోజనం చేసి వస్తామని చెప్పి దుండగులు బస్టాండ్ లోపలకి వెళ్లారు. ఇదంతా ఏదో తేడాగా బాలికకు అనుమానం వచ్చింది. కిడ్నాపర్లు కారు డోర్ కూడా సరిగా వేయకపోవడంతో బాధితురాలు కారు దిగి బస్ స్టాండ్‌లోకి వెళ్లి ఆర్టీసీ అధికారులకు చెప్పింది.

Also Read: అద్దెకు బ్యాంక్ అకౌంట్.. డబ్బే డబ్బు.. ఆశ పడితే ఇక అంతే!

Advertisement

అధికారులు విషయం తెలుసుకొని బాలిక పేరెంట్స్‌కు కాల్ చేశారు. తనకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని చిన్నారి తల్లి చెప్పింది. అటు.. కారులో బాలిక లేకపోవడం కిడ్నాపర్లు అక్కడి నుంచి పరార్ అయ్యారు. దీంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు విషయం చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి పేరెంట్స్ దగ్గరకు క్షేమంగా చేరుకుంది.

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×