BigTV English
Advertisement

Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేనాని కసరత్తు.. నేతల బలాబలాలపై నాదెండ్లతో చర్చలు

Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేనాని కసరత్తు.. నేతల బలాబలాలపై నాదెండ్లతో చర్చలు

Janasena: సీఎం జగన్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా వైసీపీని ఢీకొట్టేందుకు ఎత్తుగడలను రచిస్తోంది. ఈ మేరకు ఏపీలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో గత మూడు రోజులుగా కీలక చర్యలు కొనసాగుతున్నాయి. పీఏసీ సభ్యులు, ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. నేతల బలాబలాలపై నాదెండ్ల మనోహర్‌తో చర్చిస్తున్నారు.


ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం ప్రకాశం జిల్లా నేతలతో చర్యలు జరిపిన పవన్‌కల్యాణ్‌… దాదాపు 16 స్థానాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను రేపు టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపే అవకాశం ఉంది. అలాగే సీట్ల సర్దుబాటుపై రెండు మూడు రోజుల్లో టీడీపీతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అయిన అభ్యర్థులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న సేనాని పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీస్‌ ప్రారంభించి ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పడంతో.. జనసైనికులు నేడు పలు చోట్ల జనసేన కార్యాలయాలను ప్రారంభించనున్నారు .


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×