E-Paper
Advertisement

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సాయంత్రం ప్రకటన ?

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సాయంత్రం ప్రకటన ?
New Political Party in AP

New Political Party in AP(Andhra pradesh today news):

ఆంధ్రప్రదేశ్‌లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పెట్టేది ఎవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అని ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రమే పార్టీపై కీలక ప్రకటన వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ.. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.

రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచర చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఇవాళ ఆయన ఏం ప్రకటన చేస్తారోనని ఏపీ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×