E-Paper
Advertisement

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సాయంత్రం ప్రకటన ?

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సాయంత్రం ప్రకటన ?
Advertisement
New Political Party in AP

New Political Party in AP(Andhra pradesh today news):

ఆంధ్రప్రదేశ్‌లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పెట్టేది ఎవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అని ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రమే పార్టీపై కీలక ప్రకటన వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ.. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.

రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచర చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఇవాళ ఆయన ఏం ప్రకటన చేస్తారోనని ఏపీ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×