BigTV English
Advertisement

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సాయంత్రం ప్రకటన ?

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. సాయంత్రం ప్రకటన ?
New Political Party in AP

New Political Party in AP(Andhra pradesh today news):

ఆంధ్రప్రదేశ్‌లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పెట్టేది ఎవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అని ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రమే పార్టీపై కీలక ప్రకటన వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ.. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.


రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే.. ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచర చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఇవాళ ఆయన ఏం ప్రకటన చేస్తారోనని ఏపీ పాలిటిక్స్‌లో ఉత్కంఠ నెలకొంది.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×