BigTV English
Advertisement

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : ఓ ముగ్గురు స్నేహితులు కలిసి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కానీ వారికి అదే చివరి రోజు అయ్యింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ విషాదర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి చెందిన ముగ్గురు యువకులు మామిడి తోటలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు.


వేడుకలు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×