E-Paper
Advertisement

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : న్యూఇయర్ పార్టీ.. బైక్ పై రయ్ రయ్ .. బావిలోకి దూసుకెళ్లి యువకులు మృతి..

Eluru : ఓ ముగ్గురు స్నేహితులు కలిసి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కానీ వారికి అదే చివరి రోజు అయ్యింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ విషాదర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి చెందిన ముగ్గురు యువకులు మామిడి తోటలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు.

వేడుకలు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×