E-Paper
Advertisement

Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
Advertisement

Divvela Madhuri: కొన్నిరోజులుగా దివ్వెల మాధురి, అప్పన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే.. దివ్వెల మాధురితో మాట్లాడిన తర్వాత అప్పన్న చిక్కుల్లో పడినట్లు టాక్ వినబడుతోంది. కాగా.. అప్పన్నను సంతబొమ్మాళి పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అప్పన్న నరసన్నపేట సబ్‌జైలులో ఉన్నాడు. అయితే ఇప్పుడు సడెన్‌గా పాత కేసు తెరపైకి రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాడు చెట్లతాండ్రలో ఓ కుటుంబకలహాల నేపథ్యంలో.. అప్పన్నపై FIR నమోదు చేశారు. గతేడాది జూన్‌లో వరకట్న వే ధింపులంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా మహిళకు సంబంధించిన సెటిల్‌మెంట్ సమయంలో చెక్క రామారావుపై దాడి చేశాడని అప్పన్నపై అభియోగాలున్నాయి. అయితే ఈ గొడవ డిసెంబర్ 13న జరిగిందని పోలీ సులు చెబుతున్నారు. అంతేకాదు.. చెక్క రామారావు కంప్లయింట్‌తో అప్పన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

ALSO READ: Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. దొంగల్ని ఎలా కొట్టాడంటే..

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×