E-Paper
Advertisement

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..
Advertisement

Fire Incident: ప్రకాశం జిల్లా కె.బిట్రగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీ గోడౌన్‌లో పొగాకు బేళ్లు దగ్ధం అవుతున్నాయి. మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

బికె థ్రెషర్స్‌ పొగాకు కంపెనీలో ప్రమాదం
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని బికె థ్రెషర్స్ లో పోగాకు కంపెనీలో అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: నేడు తెలంగాణ మొత్తం బంద్‌..! కారణం ఏంటంటే..

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఈ బికె థ్రెషర్స్ గోడౌన్‌లో పొగాకు భారీగా నిల్వ ఉండటం.. అంతేకాకుండా పొగాకు తయారికి సంబంధించిన కేమికల్స్ ఫైర్ ఉండటం వల్ల ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ అగ్నిప్రమాదం పొగాకు నిల్వ ఉండటం వల్ల జరిగిందా.. ? లేదా వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×