E-Paper
Advertisement

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..
Advertisement

Fire Incident: ప్రకాశం జిల్లా కె.బిట్రగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీ గోడౌన్‌లో పొగాకు బేళ్లు దగ్ధం అవుతున్నాయి. మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

బికె థ్రెషర్స్‌ పొగాకు కంపెనీలో ప్రమాదం
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని బికె థ్రెషర్స్ లో పోగాకు కంపెనీలో అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: నేడు తెలంగాణ మొత్తం బంద్‌..! కారణం ఏంటంటే..

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఈ బికె థ్రెషర్స్ గోడౌన్‌లో పొగాకు భారీగా నిల్వ ఉండటం.. అంతేకాకుండా పొగాకు తయారికి సంబంధించిన కేమికల్స్ ఫైర్ ఉండటం వల్ల ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ అగ్నిప్రమాదం పొగాకు నిల్వ ఉండటం వల్ల జరిగిందా.. ? లేదా వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×