E-Paper
Advertisement

CM Chandrababu: గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను సరిచేయాలి- చంద్రబాబు

CM Chandrababu: గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను సరిచేయాలి- చంద్రబాబు
Advertisement

26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో సమావేశాలు జరిగాయి. ఇందులో అధిపతులు, కలెక్టర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్‌ అండ్‌ అన్వెస్ట్‌మెంట్స్‌, విద్యుత్‌, మానవవనరులు, ట్రాన్స్‌ పోర్టు, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు

Advertisement

సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుచిత పోస్టుల నియంత్రణకు కమిటీని వేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటిని ఏర్పాటు చేసింది. అలాగే ఫ్రీహోల్డ్‌ భూములపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను సరి చేయాలన్నారు. అనర్హులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై విచారణ చేయాలని ఆదేశించారు చంద్రబాబు.

Also Read: నాగబాబు ఎఫెక్ట్.. బాబు స్కెచ్‌కు రూటు మార్చిన పవన్, రేపో మాపో…

Advertisement

రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరి చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాంలో జారీ చేసిన నకిలీ పింఛన్లు తొలగించి… అక్రమార్కులపై కేసులు పెట్టాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు, అధికారలు పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
వచ్చే మూడు నెలల్లోపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులోకి రావాలని.. ఇందుకోసం జిల్లా ఎస్పీలు బాధ్యతగా పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పించాలనీ. వారంలోపు పోలీసు శాఖకు సంబంధించి మరో కమిటీ కూడా నియమిస్తామని అన్నారు చంద్రబాబు.

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×