E-Paper
Advertisement

ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!

ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!
Advertisement

Women Dignity: మహిళల గౌరవాన్ని రాజకీయాల కోసం దిగజార్చే సంస్కృతిని ప్రజలు ఎప్పటికీ సమర్థించరని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబును మానసికంగా కుంగదీసేందుకే గతంలో ఒకసారి అసెంబ్లీలో తన పేరు తెచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. ద్రౌపదిని కౌరవులు అవమానించినట్టుగానే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

మగాడిలా మాట్లాడాలి కానీ..

ధైర్యముంటే మగాడు మగాడిలా మాట్లాడాలి కానీ స్త్రీ గురించి మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల రూపంలో దేవుడే వచ్చి మా కుటుంబానికి న్యాయం చేశారని ఆమె పేర్కొన్నారు. స్త్రీలపై ఎవరుకూడా మాట్లాడొద్దని ఆమే తెలిపారు. ఆనాడు ద్రౌపదిని కాపాడేందుకు దేవుళ్లు వచ్చారు. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడి కుటుంభాన్ని కాపాడటానికి ప్రజలే దేవుడి రూపంలో వచ్చారని అన్నారు.

Advertisement

Also Read: జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్.. వారికి మాత్రమేనండోయ్!

ప్రజలే దేవుల్లై..

ప్రజలే మమ్ములను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ప్రజలే దేవుల్లై మమ్ములను కాపాడారన తెలిపారు. ఇది నేను ఎప్పటికి మర్చిపోనని అన్నారు. మా కుంటంబం ప్రజాసేవ చేయడానికే ఉందని అన్నారు. ప్రజల మంచి చేయడానికే ఉన్నానని, ప్రజలకు సేవచేయడానికి మేం ఎప్పుడు ముందుంటామని ఆమే తెలిపారు. నేను రాజకీయం చేయడం లేదు కానీ స్త్రీ అనేది ఓక అమ్మలాంటిదని అది ఎవరు మర్చిపోవద్దని తెలిపారు.

Advertisement

Also Read: శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!

Related News

శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!

పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు సాగవు.. టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్!

ఇచ్ఛాపురంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్!

ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!

చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్‌లు.. ఆయన వస్తే వర్షాలు రావట!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ తెచ్చింది జగనే.. మాజీ మంత్రి ధర్మాన కామెంట్స్

మహిళా కోర్టు తలుపు తట్టిన జోగి కుటుంబం.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పిటిషన్లు!

Big Stories

Advertisement
×