Women Dignity: మహిళల గౌరవాన్ని రాజకీయాల కోసం దిగజార్చే సంస్కృతిని ప్రజలు ఎప్పటికీ సమర్థించరని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబును మానసికంగా కుంగదీసేందుకే గతంలో ఒకసారి అసెంబ్లీలో తన పేరు తెచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. ద్రౌపదిని కౌరవులు అవమానించినట్టుగానే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు.
ధైర్యముంటే మగాడు మగాడిలా మాట్లాడాలి కానీ స్త్రీ గురించి మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. ప్రజల రూపంలో దేవుడే వచ్చి మా కుటుంబానికి న్యాయం చేశారని ఆమె పేర్కొన్నారు. స్త్రీలపై ఎవరుకూడా మాట్లాడొద్దని ఆమే తెలిపారు. ఆనాడు ద్రౌపదిని కాపాడేందుకు దేవుళ్లు వచ్చారు. అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడి కుటుంభాన్ని కాపాడటానికి ప్రజలే దేవుడి రూపంలో వచ్చారని అన్నారు.
Also Read: జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్.. వారికి మాత్రమేనండోయ్!
ప్రజలే మమ్ములను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ప్రజలే దేవుల్లై మమ్ములను కాపాడారన తెలిపారు. ఇది నేను ఎప్పటికి మర్చిపోనని అన్నారు. మా కుంటంబం ప్రజాసేవ చేయడానికే ఉందని అన్నారు. ప్రజల మంచి చేయడానికే ఉన్నానని, ప్రజలకు సేవచేయడానికి మేం ఎప్పుడు ముందుంటామని ఆమే తెలిపారు. నేను రాజకీయం చేయడం లేదు కానీ స్త్రీ అనేది ఓక అమ్మలాంటిదని అది ఎవరు మర్చిపోవద్దని తెలిపారు.
మహిళల గౌరవాన్ని రాజకీయాల కోసం దిగజార్చే సంస్కృతిని ప్రజలు ఎప్పటికీ సమర్థించరని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబును మానసికంగా కుంగదీసేందుకే గతంలో ఒకసారి అసెంబ్లీలో తన పేరు తెచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రౌపదిని కౌరవులు అవమానించినట్టుగానే తనను… pic.twitter.com/DW7w4LYt2Z
— BigTV APP (@BigtvApp) July 29, 2026
Also Read: శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!