BigTV English
Pawan Kalyan: పవన్ టార్గెట్ మారిందా.. కూటమిలో కుంపటి వాస్తవమేనా.. ఏం జరగనుంది?
Pawan kalyan: బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి.. హోం మంత్రి అనిత‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Pawan kalyan: బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి.. హోం మంత్రి అనిత‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Pawan kalyan: రాష్ట్రంలో వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు హోంమంత్రి అనిత బాధ‌త్యాయుతంగా వ్య‌వ‌హ‌రిచాల‌ని హిత‌వుప‌లికారు. ఆడ‌పిల్ల‌పై అత్యాచారం జ‌రిగితే కులం ఎందుకు వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. తాను హోంమంత్రి అయితే ప‌రిస్థితులు మ‌రోలా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. విమర్శలు చేస్తున్నవారిని ఇలానే వదిలేస్తే తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం అని […]

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: రాష్ట్రంలో సంచలనంగా మారిన అఘోరీమాత రోజుకోచోట దర్శనం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద కనిపించి వార్తల్లో నిలిచిన అఘోరీమాత ఆ తరవాత ఫుల్ ఫేమస్ అయ్యారు. తరచూ వార్తల్లో నిలుస్తూ ప్రజల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌భుత్వం ముత్యాల‌మ్మ గుడిపై దాడి చేసిన నింధితుడిని శిక్షించ‌డంలేద‌ని, ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో ప‌లు ఛాన‌ల్స్ ఆమెతో ఇంట‌ర్వ్యూలు చేశాయి. నిజానికి అఘోరీ అంటే హిమాల‌యాల్లో ఉండాలి. కానీ ఈ అఘోరీ జ‌న‌సంచారంలోకి రావ‌డ‌మే కాకుండా […]

Pawan Kalyan: మత్స్యకారులకు నష్టం రాకుండా చూడాలి..ఫార్మా కంపెనీలకు పవన్ వార్నింగ్!

Pawan Kalyan: మత్స్యకారులకు నష్టం రాకుండా చూడాలి..ఫార్మా కంపెనీలకు పవన్ వార్నింగ్!

Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పిఠాపురం ప్రజల అండతోనే తాను విజయం సాధించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులపై పవన్ మాట్లాడారు. ఇసుక అక్ర‌మ‌ర‌వాణా చేప‌డితే క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించార‌న్నారు. సీఎం స్వ‌ప‌క్షానికి, ఎన్డీఏ ఎమ్మెల్యేలకు క్లారిటీగా చెప్పార‌ని తెలిపారు. కానీ కొంత‌మందికి బాగా తిన‌డం అలవాటైంద‌ని, చంద్ర‌బాబు చెప్పినా విన‌డంలేద‌న్నారు. ఇసుక‌ను దోచుకోవ‌డానికి […]

Jagan Master Plan: ‘జగన్నా’టకం..  స్కెచ్ మామూలుగా లేదుగా?
Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలు పార్టీల మారడం కాసేపు పక్కనబెడితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి రానున్నారు. తొలుత రెండురోజుల పర్యటన ఖరారు చేసినప్పటికీ, కేవలం ఒక్కరోజుకే కుదించినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. మరి కొన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారట. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు డిప్యూటీ […]

Tirumala: కార్తీక సోమవారం ఎఫెక్ట్.. పుష్కరిణి వద్ద రద్దీ.. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రాక.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Tirumala: కార్తీక సోమవారం ఎఫెక్ట్.. పుష్కరిణి వద్ద రద్దీ.. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రాక.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Tirumala: అంతా శివనామ స్మరణమయం. ఎటు చూసినా శివోహం అనే పవిత్ర మంత్రం జపిస్తున్న వేళ.. ఆ శివయ్య కరుణ కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున శైవక్షేత్రాల బాట పట్టారు. కార్తీక మాసం ఆ గరళకంఠునికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో కార్తీక సోమవారాన్ని ఎంతో పవిత్రమైన రోజుగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో తొలి సోమవారంను పురస్కరించుకొని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సంధర్భంగా తిరుపతిలో గల కపిల తీర్థంలోని పుష్కరిణి […]

AP Elections: 2027లో మళ్లీ ఎన్నికలు.. అలా ఎలా?
Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?
Nellore MP : నాకు బొకే ఇవ్వలే!.. ఎంపీ గారు అలిగారు..
AP Home Minister : వడమాలపేట బాధిత కుటుంబానికి హోం మంత్రి పరామర్శ
TDP on YCP : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. నైరాశ్యంలో జగన్ టీమ్, పీకే టీమ్ లేకుంటే పనికాదా?
Jamili elections: 2027లో జమిలీ.. కార్యకర్తలారా అలర్ట్.. అలర్ట్.. వారిని వదిలిపెట్టం.. ఎంపీ విజయసాయి, సజ్జల
Pawan kalyan: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్..షెడ్యూల్ ఇదే.!

Pawan kalyan: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్..షెడ్యూల్ ఇదే.!

జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపు, ఎల్లుండి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులకు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ప‌వన్ రాజ‌మండ్రి ఎయిర్ పోర్టులో దిగ‌నున్నారు. అక్క‌డ నుండి రోడ్డు మార్గంలో గొల్ల‌ప్రోలు జిల్లా ప‌రిష‌త్ స్కూలుకు వెళ్ల‌నున్నారు. స్కూలులో సైన్స్ ల్యాబ్ ప్రారంభించి అనంత‌రం సూరంపేట హ్యాబిటేష‌న్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అధికార‌ల‌తో స‌మీక్షిస్తారు. […]

Big Stories

×