E-Paper
Advertisement
Nara Rammurthy Nayudu: రేపు రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌లు.. తమ్ముడిని చూసి చంద్ర‌బాబు భావోద్వేగం

Nara Rammurthy Nayudu: రేపు రామ్మూర్తి నాయుడు అంత్య‌క్రియ‌లు.. తమ్ముడిని చూసి చంద్ర‌బాబు భావోద్వేగం

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఇప్పటికే చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, లోకేష్ ఆసుపత్రికి చేరుకోగా తాజాగా సీఎం చంద్రబాబు సైతం ఆస్పత్రికి వచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉదయం […]

Andrapradesh: కార్తీక‌పూర్ణ‌మి రోజు క్షుద్ర‌పూజ‌ల క‌ల‌క‌లం.. వైసీపీ నేత‌లు అరెస్ట్?
CM Chandrababu: అలా అవుతుందని ముందే తెలుసు, పవన్ కళ్యాణ్ ఆ పొరపాటు జరగకుండా చూశారు: చంద్రబాబు నాయుడు
Kuna Ravikumar Hot Comments: అసెంబ్లీలో కూన రవికుమార్ కామెంట్స్.. డ్రైవర్ లేని కారులా ఉందంటూ
CM Chandrababu: సీఎం చంద్రబాబు సోదరుడు రామమూర్తి నాయుడు కన్నుమూత
TTD: తిరుమలలో కొత్త రూల్స్..  ఇకపై మాట్లాడినా కేసులే!
Shock to Jagan: జగన్‌కు షాక్.. మండలిలో కూటమి బిల్లులు పాస్, అదెలా?
Tirumala Update: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Tirumala Update: తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

అసలే కార్తీకమాసం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం […]

CM Chandrababu Delhi tour: సీతారామన్, జైశంకర్‌తో సీఎం చంద్రబాబు భేటీ, పన్నులు, ఇమ్మిగ్రేషన్, సింగపూర్ సహకారంపై చర్చ

CM Chandrababu Delhi tour: సీతారామన్, జైశంకర్‌తో సీఎం చంద్రబాబు భేటీ, పన్నులు, ఇమ్మిగ్రేషన్, సింగపూర్ సహకారంపై చర్చ

CM Chandrababu Delhi tour: రెండురోజుల టూర్‌లో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బిజి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి అధికారిక నివాసానికి చేరుకున్నారు. తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో దాదాపు 45 నిమిషాల సేపు సమావేశమయ్యారు. వరదల ధాటికి అతలాకుతలమైన విజయవాడ […]

TDP on Ambati Rambabu: అంబటి రాజకీయాలు వదలాల్సిందేనా? ఆ ఆధారాలు బయటపెట్టిన టీడీపీ, మాట మీద నిలబడతారా?
APSRTC : దేశంలోని ఎవరికైనా ఈ కార్డులుంటే రాయితీ.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ
Two Women Fight: వైజాగ్ లో ఇద్దరు మహిళల ఘర్షణ.. నీటి యుద్దం కాదు కానీ.. తెగ కొట్టుకున్నారు
Donkey Milk Scam: గాడిదలతో లక్షల్లో ఆదాయమట.. క్యూ కట్టిన ప్రజలు.. దిమ్మతిరిగే షాకిచ్చిన నిర్వాహకుడు
Vijaya Sai Reddy: వాళ్లంతా ఎన్టీఆర్-ల‌క్ష్మీ పార్వ‌తి స‌న్నిహితులే.. విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న ట్వీట్!

Big Stories

Advertisement
×