E-Paper
Advertisement
ఏపీలో వింత వాతావరణం.. ఒకచోట భానుడి భగభగలు.. మరోచోట వరుణుడి పలకరింపు!
Social Media: సోషల్ మీడియా వ్యవహారం..  బ్యాన్ చేసే అవకాశం, మంత్రుల టీమ్ భేటీ
ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య
Amaravathi : చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!
అమరావతికి మోదీ సర్కార్ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్లతో అద్భుతమైన సెంట్రల్ సెక్రటేరియట్!

అమరావతికి మోదీ సర్కార్ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్లతో అద్భుతమైన సెంట్రల్ సెక్రటేరియట్!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో భారీ ముందడుగు పడింది. నవ్యాంధ్ర రాజధానిని పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భారీ వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్  నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికోసం మొత్తం రూ. 2,534 కోట్లు మోదీ సర్కార్ వెచ్చించనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ఆమోదం […]

మావిగన్.. ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి: పేర్ని నాని
రాష్ట్రంలో ఈవీ బస్సుల విప్లవం.. ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే లక్ష్యంగా ఆర్టీసీలో మార్పులు: సీఎం చంద్ర‌బాబు

రాష్ట్రంలో ఈవీ బస్సుల విప్లవం.. ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే లక్ష్యంగా ఆర్టీసీలో మార్పులు: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Naidu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలోని సచివాలయంలో రహదారులు, భవనాలు (R&B), రవాణా.. జాతీయ రహదారి ప్రాజెక్టులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కేవలం ప్రయాణానికే కాకుండా, జాతి నిర్మాణానికి, పారిశ్రామికాభివృద్ధికి చోదకశక్తిగా మారాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు […]

ఆడుదాం ఆంధ్రాలో బిగ్ స్కాం.. RS.40 కోట్ల దుర్వినియోగం, చిక్కుల్లో రోజా, బైరెడ్డి
YSRCP : కూటమి గెలుపుపై వైసీపీ కొత్త స్వరం.. మీరూ అలాగే చేశారా?
ఇన్‌స్టాలో 40 ఖాతాలు.. వాట్సాప్‌లో వెపన్ ట్రైనింగ్ ప్లాన్.. విజయవాడ టెర్రర్ లింకుల్లో సంచలన నిజాలు!

ఇన్‌స్టాలో 40 ఖాతాలు.. వాట్సాప్‌లో వెపన్ ట్రైనింగ్ ప్లాన్.. విజయవాడ టెర్రర్ లింకుల్లో సంచలన నిజాలు!

Terror Links Case: విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కేసులో దర్యాప్తు సంస్థలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. కేవలం పురుషులకే పరిమితం అనుకున్న ఈ నెట్‌వర్క్‌లో, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్న కుట్రలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరుతో విషం చిమ్ముతూ, యువతను పెడదోవ పట్టించేలా […]

మహిళలను కించపరచడం జర్నలిజమా? అంటూ రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ ఫైర్
మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా

మాకు సంస్కారం ఉంది.. అందుకే ఆగుతున్నాం, లేకుంటే సీఎం, డిప్యూటీ సీఎం రోడ్లపైకి రారు: రోజా

Roja Warning to Chandrababu: వైఎస్సార్‌సీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ వేల కోట్లు గడించారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆ పత్రిక కార్యాలయాలను తగలబెడతామని ఆమె సంచలన హెచ్చరికలు జారీ చేశారు. […]

Amaravati : అమరావతి ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాట్ కామెంట్స్.. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది? వ్యాఖ్యల వెనుక

Big Stories

Advertisement
×