E-Paper
Advertisement
Vangaveeti Asalatha: వైసీపీ వ్యవహారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ, టార్గెట్ ఫిక్సయినట్టే?
Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే
Gramin Dak Sevak: పోస్టల్ వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం.. వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేయనున్న ఏపీ ప్రభుత్వం

Gramin Dak Sevak: పోస్టల్ వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం.. వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేయనున్న ఏపీ ప్రభుత్వం

Gramin Dak Sevak: గుంటూరు జిల్లాలోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ఉత్తమ సేవలు అందించిన డాక్ సేవక్‌లకు అవార్డులను ప్రదానం చేశారు. వికసిత్ భారత్ సాధనలో తపాలా యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. […]

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం.. వెంకన్న కోపాగ్నికి చంద్రబాబు బలికాక తప్పదు!
ACB notices: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏసీబీ నోటీసులు.. ఎందుకంటే?
Tirumala laddu Row: తిరుమల లడ్డూ వివాదం.. వైసీపీకి కొత్త టెన్షన్, సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్యస్వామి
Srisailam  VIP cottage: శ్రీశైలం వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం.. పేలిన ఏసీ, పరుగులు తీసిన భక్తులు
Ambati Rambabu: కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది మీరు కాదా..? రాంబాబు సంచలన ట్వీట్

Ambati Rambabu: కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి అంబటి ఫైర్.. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది మీరు కాదా..? రాంబాబు సంచలన ట్వీట్

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ అన్యాయంగా వేధించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ మరణించిన తర్వాత దేశం మొత్తం సాక్ష్యంగా ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎంతటి ఇబ్బందులకు గురిచేసిందో ప్రజలెవరూ మర్చిపోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్ వారసత్వం […]

CM Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే సరుకులు ఉచితం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: మండలానికో స్వచ్ఛ రథం.. చెత్త ఇస్తే సరుకులు ఉచితం, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రతను పెంపొందించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా జరిగిన ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక ‘స్వచ్ఛ రథం’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రథాలు వారానికోసారి గ్రామ సందర్శన చేస్తాయి. ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోయిన పనికిరాని వస్తువులను ఈ రథాలకు అందజేయవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం వారికి […]

AP News: మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతుల ఆస్తులు వేలం.. అసలు ఏం జరిగింది?
Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Andhra University: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) ప్రాంగణం విద్యార్థి సంఘాల ఆందోళనలతో అట్టుడుకుతోంది. మంగళవారం ఉదయం ఏబీవీపీ (ABVP) నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని నిరసన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపల చోటుచేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలంపై విమర్శలు చేస్తూ వారు బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసన కారులు చేసిన నినాదాలు ప్రాంగణమంతా మారుమోగాయి. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగానే […]

Chittoor District: నమ్మించి నట్టేట ముంచాడు.. పలమనేరులో చీటీ బాంబు.. రూ. 13 కోట్లతో వ్యాపారి జంప్
Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు
Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Bhumana Karunakar Reddy: వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.. భూమన ధ్వజం!

Bhumana Karunakar Reddy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కూటమి ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏకంగా వేంకటేశ్వర స్వామితోనే చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్న తరుణంలో ప్రత్యేకంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌తో […]

Big Stories

Advertisement
×