E-Paper
Advertisement

Pattabhi : పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం సబ్‌జైలుకు తరలింపు..

Pattabhi : పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం సబ్‌జైలుకు తరలింపు..

Pattabhi : టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. అంతుకుముందు పోలీసులు పట్టాభిని గన్నవరం కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. శాంతిభద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను తిరస్కరించింది. పట్టాభి సహా 14 మందికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది.

తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి మంగళవారం న్యాయమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మంగళవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తమ కస్టడీలోనే పోలీసులు ఉంచుకున్నారు. వైద్యపరీక్షలు పూర్తయ్యే సమయానికి కోర్టు సమయం ముగియడంతో బుధవారం ఉదయం గన్నవరం అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ లో పట్టాభిని హాజరుపరిచారు. వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభిని గన్నవరం సబ్‌జైలుకు పంపాలని ఆదేశించారు.

గన్నవరం సబ్‌జైలులో ఖాళీ లేదని, సౌకర్యాలు తగినంత లేవని పోలీసులు న్యాయస్థానానికి మరోసారి తీసుకొచ్చారు. టీడీపీ నేతలను వేరే జైలుకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని మరో అభ్యర్థనను కోర్టు ముందుపెట్టారు. పోలీసుల తాజా అభ్యర్థనపై న్యాయమూర్తి విచారించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×