BigTV English

Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..

Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..
pawan vishaka

Pawan Kalyan: విశాఖలో వైసీపీ అక్రమాల భరతం పడుతున్నారు పవన్ కల్యాణ్. శుక్రవారం రుషికొండకు వెళ్లి సర్కారు తీరుపై విరుచుకుపడితే.. శనివారం సిరిపురం వెళ్లి ఎంపీ ఎంవీవీ కబ్జాలపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారంటూ జనసేనాని ఫైర్ అయ్యారు.


సిరిపురం CBCNC భూములపై.. 18 క్రైస్తవ సంఘాలకు చెందిన భూములు వివాదంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే 1800 గజాల స్థలాన్ని తీసుకుని విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ.. దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సంస్థ నిర్మించే భవనాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్‌ బాండ్లు ఇచ్చారని.. చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితోనే.. ఎంపీ చేతులు కలిపి దందాలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ.. విశాఖ నుంచి ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు పవన్ కల్యాణ్.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×