E-Paper
Advertisement

Pawan Kalyan: వన్ నేషన్.. వన్ వుడ్.‌‌. పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్

Pawan Kalyan: వన్ నేషన్.. వన్ వుడ్.‌‌. పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్
Advertisement

Pawan Kalyan: గేమ్ ఛేంజర్ జర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. రాజమండ్రిలో జరుగుతున్న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 10న విడుదల కానున్న సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ రంగాన్ని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ స్థాయి అంటూ హీరోల స్థాయిని వేర్వేరుగా ప్రచారం సాగించడం తగదన్నారు. సినిమా రంగమనేది కళాకారులకు పుట్టినిల్లుగా వర్ణించిన పవన్ కళ్యాణ్, వేర్వేరు స్థాయిలో నటులను కీర్తించడం తగదన్నారు. 1990 వరకు కేవలం సినిమాను సినిమాగా చూసే వారని, ఆ తర్వాత హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లు తెరపైకి వచ్చాయన్నారు.

Advertisement

ఇదే విషయంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరో కీలక కామెంట్ చేశారు. సినిమా రంగం అనేది అంతా ఒకటేనన్న కనిపించాలని, దేశం మొత్తం ఒకటే సినిమా రంగమనే భావన ఉండాలన్నారు. పవన్ కామెంట్స్ ను బట్టి, వన్ నేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది.

Also Read: Game Changer Pre -Release Event : పవన్ స్పీచ్..అన్న పై ప్రశంసలు.. అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

తాజాగా పవన్ కూడ వన్ నేషన్ వన్ సినిమా వన్ వుడ్ అనే తరహాలో యావత్ సినిమా ప్రపంచాన్ని ఏకం చేసేలా మాట్లాడారు. ఇటీవల పలువురు హీరోలు నటించిన సినిమాలను హాలీవుడ్ రేంజ్, బాలీవుడ్ రేంజ్ అంటూ అభిమానులు ప్రచారం సాగించిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇటువంటి ప్రచారంతో సినిమా రంగానికి కాస్త తలనొప్పులు అధికమవుతాయన్న తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యక్తం చేశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఏ దృష్టితో చేశారో కానీ, ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×