E-Paper
Advertisement

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan Kalyan Speech: హిందూధర్మం జోలికి వస్తే.. జగన్‌కు జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement
pawan kalyan speech

Pawan Kalyan Speech latest(AP politics): హిందూధర్మం అంటే తమాషాగా ఉందా.. హిందూధర్మం జోలికి వస్తే ఖబడ్దార్.. అంటూ సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని.. అన్నవరం ఆలయంలో పురోహితులను వేలం వేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. జగన్‌ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని.. విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేదన్నారు పవన్. 

దేవాలయాల్లోని పురోహితులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు జనసేనాని. ఇదే పనిని ఇస్లాం, క్రిస్టియన్ మతాల్లో చేయగలరా? అని నిలదీశారు. మత విషయాల్లో ప్రభుత్వ ప్రమేయం తగదన్నారు. పురోహితుల వేలంపై జనసేన తరఫున కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.

Advertisement

ధరల పెరుగుదల, మద్యం ధరల పెంపు, చెత్త పన్ను, ఇసుక మైనింగ్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల పీఎఫ్‌ పక్కదారి పట్టించడం.. ఇలా జగన్ డిజిటల్ దొంగలా మారారని.. జగన్ జగ్గూ భాయ్ అయ్యారని మండిపడ్డారు పవన్.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ మార్చేశారని.. నవరత్నాలు అందులోనుంచే పుట్టుకొచ్చాయని.. ఈ పథకాలు జగన్‌కు ముందు కూడా ఉన్నాయని వివరించారు జనసేనాని.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×