E-Paper
Advertisement

Pawan Kalyan : ఏపీలో ఇళ్ల నిర్మాణంపై దర్యాప్తు జరపాలి.. మోదీకి పవన్ కల్యాణ్ లేఖ..

Pawan Kalyan : ఏపీలో ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం భారీ గా అవకతవకలు జరిగాయని పవన్ కళ్యాణ్ విమర్మించారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.

Pawan Kalyan : ఏపీలో ఇళ్ల నిర్మాణంపై దర్యాప్తు జరపాలి.. మోదీకి పవన్ కల్యాణ్ లేఖ..
Advertisement

Pawan Kalyan : ఏపీలో ఇళ్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలపై వాటి నిర్మాణంపై పొంతన లేని విభిన్న ప్రకటనలు జారీ చేస్తుందన్నారు పవన్ . కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు మంజూరు చేయలేదని విమర్శించారు. మొత్తం 6.68 లక్షల టిడ్కో ఇళ్లలో కేవలం 86,984 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అందించినట్లు లేఖలో జనసేనాని పేర్కొన్నారు.

Advertisement

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేల అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శుక్రవారం భీమవరంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ ఘాటు విమర్శలు చేశారు. కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నారని విమర్శించారు. అటు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ఆరోపణస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇలా వైసీపీ, జనసేన మధ్య డైలాగ్ వార్ ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×