E-Paper
Advertisement

Land Grabbing Case : రాష్ట్రంలో భూ మాయలు.. ఈ ఆడియోలో అన్ని బాగోతాలు..

Land Grabbing Case : రాష్ట్రంలో భూ మాయలు.. ఈ ఆడియోలో అన్ని బాగోతాలు..
Advertisement

Land Grabbing Case : ఏపీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని అనేక అవకతవకలు వరుసగా బయటపడుతుండగా.. తాజాగా రాష్ట్రం జగన్ బినామీలుగా అనేక మంది పేరుపై అక్రమంగా భూములు భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయనే వార్తలు బయటకు వస్తున్నాయి. కాగా.. ఈ విషయంలో ఏకంగా రిజిస్ట్రారే ప్రభుత్వానికి లేఖ రాయడం, అనేక విషయాలకు సంబంధించిన  సమాచారాన్ని అందించేందుకు సిద్ధపడడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో.. ప్రధాన నిందితుడిగా ఉన్న సినీ నటి రితూ చౌదరి భర్త చిమకుర్తి శ్రీకాంత్. మాజీ రిజిస్ట్రార్ ధర్మా సింగ్ మధ్య ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఇందులో అనేక విషయాలు బయటకు వస్తుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

 

Advertisement

 

Advertisement

ప్రస్తుతం ఈ ఆడియో గురించి ఏపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా.. ఇందులోని వ్యక్తులు.. చీమకుర్తి శ్రీకాంత్, రిజిస్ట్రార్ ధర్మ సింగ్ మధ్య జరిగిన వాస్తవ ఆడియోనా.? కాదా.? తెలియాల్సి ఉంది. అలానే.. అందులో ప్రస్తావించిన వ్యక్తుల పూర్తి పేర్లను ఆడియోలో తెలపకపోవడంతో వారెవరూ, వారి వివరాలపై పూర్త స్పష్టత కరవైంది. ప్రస్తుతానికి.. ఇది చర్చనీయాంశం కాగా.. దీనిపై ఇప్పుడిప్పుడే రాజకీయ రభస మొదలైంది.

Also Read : వైసీపీతో నాకున్న సంబంధం ఇదే.. కుండబద్దలు కొట్టిన శ్రీకాంత్

 

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×