E-Paper
Advertisement

Land Grabbing Case : రాష్ట్రంలో భూ మాయలు.. ఈ ఆడియోలో అన్ని బాగోతాలు..

Land Grabbing Case : రాష్ట్రంలో భూ మాయలు.. ఈ ఆడియోలో అన్ని బాగోతాలు..
Advertisement

Land Grabbing Case : ఏపీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని అనేక అవకతవకలు వరుసగా బయటపడుతుండగా.. తాజాగా రాష్ట్రం జగన్ బినామీలుగా అనేక మంది పేరుపై అక్రమంగా భూములు భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయనే వార్తలు బయటకు వస్తున్నాయి. కాగా.. ఈ విషయంలో ఏకంగా రిజిస్ట్రారే ప్రభుత్వానికి లేఖ రాయడం, అనేక విషయాలకు సంబంధించిన  సమాచారాన్ని అందించేందుకు సిద్ధపడడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో.. ప్రధాన నిందితుడిగా ఉన్న సినీ నటి రితూ చౌదరి భర్త చిమకుర్తి శ్రీకాంత్. మాజీ రిజిస్ట్రార్ ధర్మా సింగ్ మధ్య ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఇందులో అనేక విషయాలు బయటకు వస్తుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

 

Advertisement

 

Advertisement

ప్రస్తుతం ఈ ఆడియో గురించి ఏపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా.. ఇందులోని వ్యక్తులు.. చీమకుర్తి శ్రీకాంత్, రిజిస్ట్రార్ ధర్మ సింగ్ మధ్య జరిగిన వాస్తవ ఆడియోనా.? కాదా.? తెలియాల్సి ఉంది. అలానే.. అందులో ప్రస్తావించిన వ్యక్తుల పూర్తి పేర్లను ఆడియోలో తెలపకపోవడంతో వారెవరూ, వారి వివరాలపై పూర్త స్పష్టత కరవైంది. ప్రస్తుతానికి.. ఇది చర్చనీయాంశం కాగా.. దీనిపై ఇప్పుడిప్పుడే రాజకీయ రభస మొదలైంది.

Also Read : వైసీపీతో నాకున్న సంబంధం ఇదే.. కుండబద్దలు కొట్టిన శ్రీకాంత్

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×