E-Paper
Advertisement

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు
Advertisement

Ex MP Nandigam Suresh’s house: వైసీపీ మాజీ ఎంసీ నందిగం సురేష్ ఇంట్లో శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో పెద్దలు ఎవరు లేకపోవడంతో నోటీసులు గోడకు అంటించి వెళ్లిపోయారు పోలీసులు. ఇంటికి సంబంధించినవారు ఎవరైనా వస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులు పేర్కొన్నారు.

ఇంతకీ పోలీసులు ఎందుకు సోదాలు చేశారు? సోదాల వెనుక అసలేం జరుగుతోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఆయనను రెండురోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు. దాని ఆధారంగా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

ఇంతకీ సురేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి? సురేష్ భార్య గానీ, ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడంతో నోటీసు అంటించారు. దాడి జరిగిన రోజు ఫోటోలు, విజువల్స్ దగ్గర పెట్టి విచారణ చేపట్టారు పోలీసులు.  ఫోటోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 60 ప్రశ్నలు ఆయనను అడిగినట్టు సమాచారం.

Advertisement

అందులో కొన్నింటికి రిప్లై ఇచ్చారట. దాని ఆధారంగానే సోదాలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైలులో ఉన్నారాయన. గురువారంతో ఆయన రిమాండ్ ముగిసింది. దీంతో పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఆయనకు వచ్చే నెల మూడు వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెల్సిందే.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×