BigTV English
Advertisement

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Preliminary Estimate of flood damage in AP: ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేసింది. ‘ఆర్అండ్ బీకి రూ. 2,164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు రూ. 1568.5 కోట్లు, పురపాలక శాఖకు రూ. 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ. 750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ. 167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ. 157.86 కోట్లు, గ్రామీణ నీటిసరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానశాఖకు రూ. 39.9 కోట్లు, పశుసంవర్థశాఖకు రూ. 11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ. 2 కోట్లు’ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు.


Also Read: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×