E-Paper
Advertisement

TDP : టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఫైర్..

TDP : టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఫైర్..
Advertisement

TDP : ఏపీలో ఓ మహిళా టీడీపీ నేత అరెస్ట్ పొలిటికల్ హీట్ ను పెచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై రెండు కేసులు నమాదయ్యాయి. ఈ కేసులో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణిని పోలీసులు నిందితురాలిగా పేర్కొన్నారు. అప్పట్నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా హనుమాన్‌ జంక్షన్‌లోని నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తెల్లవారుజామున కల్యాణి ఇంటికి వచ్చి అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు, కల్యాణి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇంత దుర్మార్గమా..?: చంద్రబాబు
మూల్పూరి సాయి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఓ మహిళను బెడ్‌రూంలోకి చొరబడి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Advertisement

వ్యవస్థకే కళంకం: లోకేశ్
సాయి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఓ మహిళపై ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతల మెప్పు కోసం పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కల్యాణికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×