E-Paper
Advertisement

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య.. కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య..  కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : కుటుంబ కలహాలు పల్నాడులో ముగ్గురి హత్యకు దారి తీశాయి. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులే ఈ హత్యలు చేశారు. అనంతరం ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుడి కోడలు మాధురితో సహా పలువురు నిందితులు పోలీసులకు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×