BigTV English
Advertisement

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య.. కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య..  కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : కుటుంబ కలహాలు పల్నాడులో ముగ్గురి హత్యకు దారి తీశాయి. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులే ఈ హత్యలు చేశారు. అనంతరం ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుడి కోడలు మాధురితో సహా పలువురు నిందితులు పోలీసులకు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు.


Tags

Related News

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×