E-Paper
Advertisement

Three new airports in AP: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?

Three new airports in AP: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?
Advertisement

Three New Airports Planned in AP: ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లాలోని కుప్పుం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామని ఆమె తెలిపారు. అభివృద్ధి, కనెక్టివిటీతోపాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్ పోర్టులు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్లో వేగం పెరిగిందన్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఇటీవలే అక్కడికి వెళ్లి జరుగుతున్న పనులను పరిశీలించిన విషయం తెలిసిందే.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×