BigTV English

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైయ్యారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.  మరికొందరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తిరుపతిలో పద్మావతి పార్కులో వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించిన భక్తులు.. రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాడ చోటుచేసుకుంది. ఇందులో.. ఐదుగురు మరణించగా.. మరింత మంది గాయాల పాలైయ్యారు.


ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి నేతలు..  గురువారం సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ తరుణంలోనే ఈవోపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. డీఎస్పీ పి. రమణ కూమార్,
టీటీడీ అధికారి హారినాథ్ రెడ్డిలను సస్పెన్షన్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, ఏవీఎస్ఓ శ్రీధర్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×