E-Paper
Advertisement

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైయ్యారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.  మరికొందరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తిరుపతిలో పద్మావతి పార్కులో వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించిన భక్తులు.. రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాడ చోటుచేసుకుంది. ఇందులో.. ఐదుగురు మరణించగా.. మరింత మంది గాయాల పాలైయ్యారు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి నేతలు..  గురువారం సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ తరుణంలోనే ఈవోపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. డీఎస్పీ పి. రమణ కూమార్,
టీటీడీ అధికారి హారినాథ్ రెడ్డిలను సస్పెన్షన్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, ఏవీఎస్ఓ శ్రీధర్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×