BigTV English
Advertisement

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తమాషాలు చేయొద్దు.. ఆ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైయ్యారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.  మరికొందరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తిరుపతిలో పద్మావతి పార్కులో వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించిన భక్తులు.. రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాడ చోటుచేసుకుంది. ఇందులో.. ఐదుగురు మరణించగా.. మరింత మంది గాయాల పాలైయ్యారు.


ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి నేతలు..  గురువారం సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ తరుణంలోనే ఈవోపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. డీఎస్పీ పి. రమణ కూమార్,
టీటీడీ అధికారి హారినాథ్ రెడ్డిలను సస్పెన్షన్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, ఏవీఎస్ఓ శ్రీధర్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


Related News

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Big Stories

×